వేడినీళ్లలో నానబెట్టండి..

పనీర్‌ను ఏ కూరలో అయినా అప్పటికప్పుడు ఫ్రిజ్‌ నుంచి తీసి నేరుగా వేసేస్తాం. దానివల్ల పనీర్‌కు మసాల సరిగా పట్టదు.

Published : 09 Apr 2023 00:08 IST

నీర్‌ను ఏ కూరలో అయినా అప్పటికప్పుడు ఫ్రిజ్‌ నుంచి తీసి నేరుగా వేసేస్తాం. దానివల్ల పనీర్‌కు మసాల సరిగా పట్టదు. అలాకాకుండా ముందుగా పనీర్‌ ముక్కలను ఉప్పు వేసిన వేడి నీళ్లలో అయిదు నిమిషాల నానబెట్టి తర్వాత వేసుకుంటే అప్పుడు పనీర్‌కు అన్ని మసాలాలు పట్టి కూర రుచిగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని