వేడినీళ్లలో నానబెట్టండి..
పనీర్ను ఏ కూరలో అయినా అప్పటికప్పుడు ఫ్రిజ్ నుంచి తీసి నేరుగా వేసేస్తాం. దానివల్ల పనీర్కు మసాల సరిగా పట్టదు.
పనీర్ను ఏ కూరలో అయినా అప్పటికప్పుడు ఫ్రిజ్ నుంచి తీసి నేరుగా వేసేస్తాం. దానివల్ల పనీర్కు మసాల సరిగా పట్టదు. అలాకాకుండా ముందుగా పనీర్ ముక్కలను ఉప్పు వేసిన వేడి నీళ్లలో అయిదు నిమిషాల నానబెట్టి తర్వాత వేసుకుంటే అప్పుడు పనీర్కు అన్ని మసాలాలు పట్టి కూర రుచిగా ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్కు స్వర్ణం, కిశోర్కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్