రైళ్లలో దసరా రద్దీ

దసరా పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌ సోమవారం జనంతో కిక్కిరిసిపోయింది.

Published : 04 Oct 2022 05:17 IST

ఈనాడు, అమరావతి: దసరా పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌ సోమవారం జనంతో కిక్కిరిసిపోయింది. మహిళా, దివ్యాంగులు, సరకు రవాణా బోగీల్లో సైతం ఇబ్బందిగా ప్రయాణించాల్సి వస్తోంది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ కోసం విజయవాడ స్టేషన్లో పెద్దఎత్తున జనం వేచిచూస్తుండగా తీసిన చిత్రమిది.        

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని