₹499 చెల్లించి విద్యుత్తు స్కూటర్ బుక్ చేసుకోవచ్చు: ఓలా
త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న తన విద్యుత్తు స్కూటర్కు బుకింగ్లు ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఓలాఎలక్ట్రిక్.కామ్లో రూ.499 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించి ఈ స్కూటర్ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది....
దిల్లీ: త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న తన విద్యుత్తు స్కూటర్కు బుకింగ్లు ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఓలాఎలక్ట్రిక్.కామ్లో రూ.499 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించి ఈ స్కూటర్ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ‘అద్భుత పనితీరు, సాంకేతికత, డిజైన్, ఆకర్షణీయ ధర.. ఇవన్నీ ఈ వాహనం వైపు వినియోగదారులను మొగ్గు చూపేలా చేస్తాయ’ని ఓలా ఛైర్మన్, గ్రూపు సీఈఓ భావిశ్ అగర్వాల్ తెలిపారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలను కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్