వాట్సాప్ ద్వారా పోస్టల్బ్యాంక్ సేవలు
తన వినియోగదార్లకు వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఎయిర్టెల్తో ప్రభుత్వరంగ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) జట్టుకట్టింది.
ఎయిర్టెల్తో జట్టు
దిల్లీ: తన వినియోగదార్లకు వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఎయిర్టెల్తో ప్రభుత్వరంగ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) జట్టుకట్టింది. కొత్తగా ప్రారంభించిన ఐపీపీబీ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా ఐపీపీబీ వినియోగదార్లు పలు రకాల బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందుతారని పేర్కొన్నాయి. దిల్లీలో ఐపీపీబీకి 4.51 లక్షలకు పైగా ఖాతాలు ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు