logo

భక్తి శ్రద్ధలతో జానకి దాదిజీ పుణ్యస్మృతి దినోత్సవం

జిల్లా కేంద్రంలో బ్రహ్మకుమారి ఇశ్వరీయ ముఖ్య సంచారకురాలు జానకి దాదిజీ పుణ్య స్మృతి దినోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Published : 28 Mar 2024 20:49 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలో బ్రహ్మకుమారి ఇశ్వరీయ ముఖ్య సంచారకురాలు జానకి దాదిజీ పుణ్య స్మృతి దినోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజలు సంతోషంగా ఉండాలని, ముఖంపై ఎప్పుడు చిరునవ్వు కనిపించాలని, ఇతరులతో ప్రేమగా మాట్లాడాలని భక్తులకు బోధించేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం నిర్వాహకురాలు రేవతి, భక్తులు, రాజయోగ సాధకులు, బ్రహ్మకుమారిలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని