అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
స్థానిక సుదరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం-1లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సబిత ముఖ్యఅధితిగా హజరై, పిల్లలకు అభివృద్ధి పత్రాలు అందించారు.
ఎదులాపురం: స్థానిక సుదరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం-1లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సబిత ముఖ్యఅధితిగా హజరై, పిల్లలకు అభివృద్ధి పత్రాలు అందించారు. చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారులు అవినాష్ రెడ్డి, వేణు, ఐసీడీఎస్ సీడీపీవో వనజ, మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్ యశోద, సంబంధిత సర్కిల్ సూపర్వైజరు ఫర్హ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతిష్ఠాత్మకం.. ఎంపీ స్థానం..
[ 09-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఓట్లు చీల్చే పార్టీ ఏది? ఆ ఓట్లు ఏపార్టీకి మేలు చేకూరుస్తాయనే అంశం మూడు పార్టీల నేతలను అంతర్మథనానికి గురిచేస్తోంది. -
మూగజీవాల దాహం కేకలు
[ 09-05-2024]
మూగజీవాల దాహార్తి తీర్చాలని గత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి నీటి తొట్టెలు నిర్మించింది. అధికారుల అవగాహన లోపం, పర్యవేక్షణ లేని కారణంగా గుత్తేదారులు -
భాజపాతోనే దేశానికి, ధర్మానికి రక్షణ
[ 09-05-2024]
‘రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశానికి, ధర్మానికి రక్షణ ఉంటుందా? ఒక్కసారి వినండి కాంగ్రెస్ ఓటు జిహాద్కు పాల్పడుతుంది. మనమంతా ఒక్కటి కావాలి’ అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
కొత్త రైస్ మిల్లులకు త్వరలో పచ్చజెండా?
[ 09-05-2024]
పత్తి పరిశ్రమకు పేరుగాంచిన ఆదిలాబాద్లో కొత్తగా రైస్ మిల్లుల ఏర్పాటు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో వరి సాగు అంతగా లేకున్నా ఈ పరిశ్రమలు ఎలా వస్తున్నాయనే సందేహాలు వ్యక్తమవుతుండగా మరోపక్క కొత్తగా అయిదు -
పంచాయతీ కార్యదర్శులు ఓటేశారు!
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేస్తామో.. లేదో? అన్న ఆందోళనలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు ఊరట లభించింది. వారికి పోస్టల్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. -
రైలు తలుపు.. మృత్యు పిలుపు
[ 09-05-2024]
కాగజ్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. -
రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా సాగాల్సిన సమయమిది
[ 09-05-2024]
‘అధిక సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రమాదంలో పడుతున్న రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అంతా ఐక్యంగా సాగాల్సిన సమయం వచ్చిందని..’ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. -
వసతులు కరవు.. బతుకు బరువు!
[ 09-05-2024]
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో పాలకులదే ప్రధాన పాత్ర. అలాంటి వారిని ఎన్నుకునే బాధ్యత ప్రజలది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాలకులను ఎన్నుకుంటూ ప్రజలు తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. -
వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఓటేసే అవకాశం
[ 09-05-2024]
పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గంలో ఈ నెల 13న నిర్వహించే ఎన్నికల కోసం అన్నీ సిద్ధం చేశామని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. -
ప్రాణాలు పోతున్నా పట్టింపు కరవాయే
[ 09-05-2024]
రైతులు తాము పండించిన పంటలు ఆరబెట్టుకునేందుకు ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నా వాటి గురించి అవగాహన లేకనో.. ఎవరు నిర్మించుకోవాలనే నిర్లక్ష్యమో తెలియదు కానీ రహదారులపైనే ఆరబెట్టుకోవడం పరిపాటిగా మారింది. -
వీరికి సార్వత్రిక సమరం.. వారిది ఆక్రమణల పర్వం
[ 09-05-2024]
బెల్లంపల్లి పట్టణంలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. కబ్జాలు చేయడానికి ఏ మాత్రం భయపడడం లేదు. ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే పాగా వేస్తున్నారు. -
‘కార్పొరేట్ వ్యాపారి.. భూగర్భ కార్మికుడి మధ్య పోరు’
[ 09-05-2024]
తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించని కార్పొరేట్ వ్యాపారి గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కార్మికుడిగా పని చేసిన తనకు మధ్య ఎన్నికల పోరులో ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు
-
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
-
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
-
మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్
-
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
-
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం