logo

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ డి.దుర్గాభవాని విధులు నిర్వహిస్తూ మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ రూ.50వేల చెక్‌ను అందజేశారు.

Published : 28 Mar 2024 02:11 IST

నగదు చెక్‌ను అందజేస్తున్న ఎస్పీ మురళీకృష్ణ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ డి.దుర్గాభవాని విధులు నిర్వహిస్తూ మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ రూ.50వేల చెక్‌ను అందజేశారు. జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యుల యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఏఎస్పీ విజయభాస్కర్‌, ఏఆర్‌ డీఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని