logo

వదలని రంగుల పిచ్చి!

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా గ్రామాల్లో వైకాపా రంగులు దర్శనమిస్తున్నాయి.

Published : 28 Mar 2024 02:17 IST

అరకు గ్రామంలో వైకాపా రంగులతో మంచినీటి ట్యాంకు

అరకులోయ, డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా గ్రామాల్లో వైకాపా రంగులు దర్శనమిస్తున్నాయి. అరకులోయ మండలంలోని నందివలసలో నిర్మించిన తాగునీటి ట్యాంకుకు గతంలో అధికారులు వైకాపా రంగులు వేయించారు. నేటికీ వాటిని తొలగించలేదు. డుంబ్రిగుడ మండలం అరుకు గ్రామంలో మంచినీటి ట్యాంకుకూ వైకాపా రంగులే కనిపిస్తున్నాయి. దీనిపై పలువురు విపక్ష నేతలు మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని