భారంగా పశుపోషణ
ఉమ్మడి జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు, పేదలకు పాడి పరిశ్రమ ప్రధాన జీవనాధారం. వేల కుటుంబాలు.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు సగానికి పైగా పాడి పరిశ్రమతో జీవనం సాగిస్తున్నారు.
దాణా ధరల పెరుగుదలే కారణం
తగ్గిన పెంపకందార్ల ఆదాయం
దుకాణంలో విక్రయానికి ఉంచిన వివిధ రకాల దాణా బస్తాలు
బైరెడ్డిపల్లె, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు, పేదలకు పాడి పరిశ్రమ ప్రధాన జీవనాధారం. వేల కుటుంబాలు.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు సగానికి పైగా పాడి పరిశ్రమతో జీవనం సాగిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి పాడి పరిశ్రమే ఆదాయ మార్గం. అయితే పెరిగిన ఖర్చులతో పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, దాణా ధరలు అమాంతం పెరగడంతో పాడి పెంపకందార్ల ఆదాయం గణనీయంగా తగ్గింది. దాణా ధరలు పెరిగినా పాల ధర పెరగక స్థిరంగా ఉండటంతో రైతులు పాడిని వదులుకునే పరిస్థితి నెలకొంది.
బస్తాపై అదనంగా రూ.300 ఖర్చు
నాణ్యమైన పాల దిగుబడి కోసం ఆవులకు సమతుల ఆహారం అందించాలి. ఏడాదిలో పశువుల దాణా ధరలు అమాంతం పెరిగాయి. పాడి ఆవుల నుంచి అధిక పాల ఉత్పత్తి కోసం రైతులు పచ్చిగడ్డి, ఎండుగడ్డితో పాటు దాణా, వేరుసెనగ పిండిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. లీటరు పాల ఉత్పత్తికి రూ.15-20 వరకూ దాణా కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 50 కిలోల దాణా బస్తాపై అదనంగా రూ.300 ఖర్చు చేయాల్సి వస్తోంది. పాల డెయిరీలు రైతులకు లీటరుపై రూ.25-35 వరకూ చెల్లిస్తున్నాయి. పోషణ ఖర్చులు పెరగడంతో పాడి రైతులకు భారంగా మారనుంది. పాడి పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలు క(న)ష్టాలతో కొట్టుమిట్టాడే పరిస్థితి నెలకొంది.
కష్టంగా పెంపకం
-జయరామిరెడ్డి, పాడి రైతు, నాచుకుప్పం
దాణా ధరలు పెరగడంతో పాల దిగుబడితో వచ్చే ఆదాయం తగ్గుతోంది. పాల నుంచి వచ్చే ఆదాయం దాణా, పశుగ్రాసం కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తోంది. పాడి ఆవుల పెంపకం భారంగా మారింది.
పశువులను అమ్ముకోవాల్సిందే
- నారాయణస్వామి, పాడి రైతు, శెట్టిపల్లె
దాణా ఖర్చుల పెరుగుదలతో కష్టాలు తప్పడం లేదు. కొనుగోలు చేసి ఆవులను పోషించాలంటే పాలతో వచ్చే ఆదాయం చాలదు. పొలంలో పచ్చగడ్డి పెంచుకుంటే కొంత ఆదాయం మిగులుతుంది. పాల ధరలు పెంచకుంటే పశువులను అమ్ముకోవాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?