యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే మేలు
ఎఫ్సీఐలో ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉండడంతో ప్రభుత్వం యాసంగిలో వరి పంటను కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేసినందున రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేయడం మేలని జిల్లా కలెక్టర్ రవి రైతులకు సూచించారు.
చెక్కును అందిస్తున్న కలెక్టర్ రవి
ఇబ్రపీీాంపట్నం, న్యూస్టుడే: ఎఫ్సీఐలో ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉండడంతో ప్రభుత్వం యాసంగిలో వరి పంటను కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేసినందున రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేయడం మేలని జిల్లా కలెక్టర్ రవి రైతులకు సూచించారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో పంట మార్పిడి, సాగు విధానంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో సోమవారం పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, అమ్మక్కపేట్, గోధూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు, కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తాకు 40.650 కిలోలు మాత్రమే తూకం వేయాలని, తాలు, తప్ప పేరుతో ఎక్కువ తూకం వేస్తే చర్యలు తప్పవన్నారు. ఆర్డీవో వినోద్ కుమార్, డీర్డీవో పీడీ వినోద్, జిల్లా వ్యవసాయాధికారి సురేశ్ కుమార్, డీసీవో రామానుజచారి, సర్పంచి లత, తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో ప్రభు, మండల వైద్యాధికారి వనజ, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్: రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన మినుములు, పెసర్లు, నువ్వు పంటను సాగుచేసుకోవాలని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరుపుతామని కలెక్టర్ రవి పేర్కొన్నారు. మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట, సాతారం గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ను పరిశీలించారు. తహసీీల్దార్ రవీందర్, ఎంపీీడీవో రాజశ్రీనివాస్, వ్యవసాయాధికారిణి లావణ్య, డీసీీవో రామానుజం, తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ కుటుంబాలకు పరిహారం చెల్లింపు
జగిత్యాల: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి జిల్లా కలెక్టర్ గుగులోతు రవి సోమవారం పరిహారం అందించారు. మేడిపల్లి మండలం బీమారం గ్రామానికి చెందిన చిలువేరి గంగరాం వివిధ కారణాలతో మృతి చెందగా అతని భార్య హన్మక్క రూ.3.24 లక్షలు, అతని కుమారుడు గంగాధర్కు రూ.1.53 లక్షల చెక్కులను కలెక్టర్ అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ ఓట్లు..అభ్యర్థుల పాట్లు
[ 03-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. -
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు ఏసీలు
[ 03-05-2024]
కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, -
ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
[ 03-05-2024]
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. -
యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
[ 03-05-2024]
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. -
వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు
[ 03-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. -
రైతుల చెంతకు రాజన్న కోడెలు
[ 03-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. -
చోరీ కేసు నిందితుడి అరెస్టు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. -
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 03-05-2024]
ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
[ 03-05-2024]
రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రసాద్ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. -
స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
[ 03-05-2024]
వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి
[ 03-05-2024]
భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
[ 03-05-2024]
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. -
లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!