logo

మొలంగూర్‌ వాసికి జాతీయ యువజన స్ఫూర్తి అవార్డు

శంకరపట్నం మండలం మొలంగూర్‌ గ్రామానికి చెందిన జక్కని సంజయ్‌కుమార్‌ అంతర్జాతీయ యువజన స్ఫూర్తి అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుక్రవారం దిల్లీలోని భారత యువజన ఫోరం ఆధ్వర్యంలో

Published : 13 Aug 2022 04:07 IST

దిల్లీలో అవార్డు తీసుకుంటున్న సంజయ్‌కుమార్‌

శంకరపట్నం, న్యూస్‌టుడే: శంకరపట్నం మండలం మొలంగూర్‌ గ్రామానికి చెందిన జక్కని సంజయ్‌కుమార్‌ అంతర్జాతీయ యువజన స్ఫూర్తి అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుక్రవారం దిల్లీలోని భారత యువజన ఫోరం ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవ చేస్తున్న 75 మందికి అవార్డులు అందించారు. సామాజిక సేవ చేస్తున్న సంజయ్‌కుమార్‌కు ప్రతిభతో అవార్డు దక్కించుకున్నారు. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌ పాండే, కమిషన్‌ ఛైర్మన్‌ జఖిర్‌ఖాన్‌ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని