logo

వీణవంకకు చేరుకున్న కేసీఆర్‌

మంచిర్యాలలో రోడ్‌ షో ముగించుకున్న భారాస అధినేత కేసీఆర్‌ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు.

Published : 05 May 2024 04:33 IST

కారులో నుంచి కార్యకర్తలకు కేసీఆర్‌ అభివాదం

హుజూరాబాద్‌ గ్రామీణం : మంచిర్యాలలో రోడ్‌ షో ముగించుకున్న భారాస అధినేత కేసీఆర్‌ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు. ఆదివారం వీణవంకలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం జగిత్యాలలో రోడ్‌ షోకు బయలుదేరి వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని