చారిత్రక నాటక సుప్రసిద్ధులు..కోలాచలం
నాటకాల్ని జనరంజకం చేసిన సుప్రసిద్ధ రచయిత చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావని రాఘవ స్మారక సంఘం గౌరవ అధ్యక్షుడు కనుగోలు చన్నప్ప పేర్కొన్నారు.
రాఘవ సంగీతభవన్లో కోలాచలం శ్రీనివాసరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న ఆర్.ఎం.ఎ ప్రముఖులు
బళ్లారి గ్రామీణ, న్యూస్టుడే: నాటకాల్ని జనరంజకం చేసిన సుప్రసిద్ధ రచయిత చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావని రాఘవ స్మారక సంఘం గౌరవ అధ్యక్షుడు కనుగోలు చన్నప్ప పేర్కొన్నారు. గురువారం కోలాచలం శ్రీనివాసరావు వర్ధంతిని పురస్కరించుకుని రాఘవ సంగీత భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కోలాచలం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు నాటక రంగ అభ్యుదయ వికాసాలకు కృషి చేసిన మహనీయడన్నారు. ప్రపంచ నాటక చరిత్రను ఆంగ్లభాషలో రచించి నాటక రంగంపై ఆంగ్లభాషలో వెలవడిన తొలి గొప్ప గ్రంథంగా కీర్తినందించిన నాటకకర్త కోలాచలం అన్నారు. చారిత్రక నాటక రచనలతో నాటకానికి నవ్యదిశను కల్పించిన నాటక పితామహుడని, భగవద్గీతపై విపులమైన వ్యాఖ్యానం రాసి, ఎంతో గొప్ప జ్ఞానసంపదను తెలుగువారికి అందించిన గీతార్థవ్యాఖ్యాత కోలాచలం శ్రీనివాసరావు అని కీర్తించారు. రచయితగా, వ్యాసకర్తగా, పరిశోధకుడిగా తెలుగు నాటక రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. విశ్రాంత ఉపన్యాసకుడు బసవరాజు కొలాచలం జీవిత చరిత్రను వివరించారు. కార్యక్రమంలో రాఘవస్మారక సంఘం ప్రతినిధులు రమేష్గౌడ పాటిల్, పంపనగౌడ, రామాంజినేయులు, డా.సురేంద్రబాబు, జి.ఆర్.వెంకటేశులు, శాంసుందర్, శ్రీనివాసులు, కృష్ణ, అమరేంద్రచౌదరి, డా.గాదిలింగనగౌడ, రామచంద్ర, గోపాలకృష్ణ, కొలాచలం కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత