logo

ఔషధ నియంత్రణ కార్యాలయం ప్రారంభం

ఆదోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి ప్రారంభించారు.

Published : 31 Jan 2023 20:53 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి ప్రారంభించారు. రూ. 37లక్షలతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయ్‌ శేఖర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రమాదేవి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, మురళి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని