అరాచక పాలన అంతమే లక్ష్యం
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు.
ఛార్జిషీటును చూపుతున్న కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి, పక్కన కర్నూలు ఎంపీ డా.సంజీవ్కుమార్ తదితరులు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ జగన్ అరాచక పాలన అంతం చేసేందుకే ఎన్డీఏ పక్షాలు జగన్పై ఛార్జీషీట్ వేసినట్లు చెప్పారు. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులతో ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల భారం మోపినందుకు, ల్యాండ్, శాండ్, మైనింగ్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యంలో రూ.8 లక్షల కోట్లు కొట్టేసినందుకు.. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలను దెబ్బతీసినందుకు జగన్రెడ్డిపై ఛార్జిషీట్ వేశామన్నారు. పదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి రూ.75 వేల కోట్ల భారాలు మోపినందుకు, ఇసుక ధరలు నాలుగురెట్లు పెంచడం, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతీసినందుకు ఛార్జిషీటు వేసినట్లు తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పి.. కనీసం బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. జగన్రెడ్డికి మరోసారి అవకాశమిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేకుండా చేస్తారని అన్నారు. ఓటు అనే ఆయుధంతో జగన్కు గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీసీలకు 50 ఏళ్లకే పింఛను
[ 09-05-2024]
‘‘ బీసీల సంక్షేమానికి తెదేపా పెద్దపీట వేసింది. మ్యానిఫెస్టోలో ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. 50 ఏళ్లకే వారికి పింఛను అందనుంది. ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందించనున్నాం. -
‘వైకాపా మూకలకు పోలీసుల అండ’
[ 09-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా నేతలు భౌతిక దాడులకు పాల్పడుతుండటం మంచిపద్ధతి కాదని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి హెచ్చరించారు. -
నిధి వెక్కిరింత.. పర్యాటకం ఓ వింత
[ 09-05-2024]
కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహల్లో బ్లోయర్లు పనిచేయక పోవడంతో పర్యాటకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రంగుల దీపాలు సైతం వెలగని దుస్థితి. తెదేపా హయాంలో అప్పటి పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ రూ.50లక్షలు కేటాయించి 12 బ్లోయర్లు ఏర్పాటు చేశారు. -
మా ఓట్లేవీ..
[ 09-05-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులకు అటు నంద్యాలలో, ఇటు కర్నూలులోనూ ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు నంద్యాలలో శిక్షణ తీసుకున్నామని.. -
తొడలోకి దూసుకెళ్లిన చెట్టుకొమ్మ
[ 09-05-2024]
ఓ యువకుడి తొడలోకి చెట్టు కొమ్మ దూసుకెళ్లి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా కర్నూలు సర్వజన ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మాలిక్ (21) ట్రాక్టర్ డ్రైవరుగా ఉన్నారు. -
వచ్చినప్పుడు ఒక మాట.. వెళ్లాక టాటా
[ 09-05-2024]
ఏటా టమాటా, ఉల్లి రైతులు నష్టపోతున్నామని ఈ ప్రాంతానికి చెందిన కర్షకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ, ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. -
సమస్యాత్మక కేంద్రాలపై నిఘా
[ 09-05-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1983 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సాధారణ పోలింగ్ కేంద్రాలు 1528 కాగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 455 ఉన్నాయి. -
జగన్ తాత్సారం.. నేల నిస్సారం
[ 09-05-2024]
మాది రైతు ప్రభుత్వమని మాటిమాటికి చెప్పుకొనే జగన్ వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ప్రతి మూడు నెలలకోసారి భూసార పరీక్షలు చేయిస్తాం.. వాటి ఫలితాల ఆధారంగా రైతులకు ఎరువులు, సూక్ష్మధాతు పోషకాలను రైతులకు అందిస్తాం.. -
పోస్టల్ బ్యాలట్ చెల్లుబాటయ్యేనా
[ 09-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల ఓటు చెల్లుబాటు ప్రశ్నార్ధకంగా మారింది. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద జాబితాల్లో పేర్లు కనిపించక పోవటం, సాంకేతిక తప్పిదాలు ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్