సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు.
మేళతాళాలతో పట్టు వస్త్రాలు తీసుకువస్తున్న తితిదే డిప్యూటీ ఈవో లోకనాథ్, ఆలయాధికారులు
మంత్రాలయం, న్యూస్టుడే: రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. తితిదే డిప్యూటీ ఈవో లోకనాథ్ శ్రీవారి పట్టు వస్త్రాలను మంత్రాలయం తీసుకువచ్చారు. వేదపండితులు, అర్చకులు, అధికారులు మేళతాళాలలతో స్వాగతం పలికారు. ఊంజల మండపంలో వెండి సింహాసనంపై శ్రీవారి పట్టు వస్త్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే డిప్యూటీ ఈవో లోకనాథ్ పీఠాధిపతికి శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించి సత్కరించారు. అనంతరం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల బృందావనానికి శ్రీవారి పట్టు వస్త్రాలను అలంకరించి హారతి ఇచ్చారు. బంగారు రథంపై స్వామివారి చిత్రపటాన్ని ఉంచి మఠం ప్రాకారంలో ఊరేగించారు. మధ్యారాధన సందర్భంగా తితిదే దాససాహిత్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో, కర్ణాటక రాష్ట్రం బాగల్కోటె అనంత కులకర్ణి, కొప్పల్కు చెందిన సుప్రియా ప్రవీణ్, బీజాపూర్కు చెందిన సులేఖ కులకర్ణి తదితరులు శ్రీమఠం ప్రవచన మందిరంలో దాసవాణి కార్యక్రమం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మూకల భూస్మాసుర హస్తం
[ 08-05-2024]
పంట కాల్వలు ఖతం .. ఎసైన్డు భూములు పరాధీనం.. ఆలయ భూముల ఆరగింపు.. ఇలా ‘ఖాళీ’ జాగా కనిపిస్తే చాలు పాదం మోపుతారు.. చదును చేసి.. స్థిరాస్తి జెండా పాతేస్తున్నారు. జాగా కనిపిస్తే.. పాగా వేసేయడమే అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోతోంది. -
వైకాపా స్టిక్కరు వద్దంటే.. పరిహారం రాదు
[ 08-05-2024]
పాణ్యం మండలంలోని పిన్నాపురం గ్రామంలో వైకాపా ప్రచారంలో భాగంగా ఇంటింటికీ సిద్ధం స్టిక్కర్లను అతికించడం వివాదంగా మారింది. -
ప్రశ్నించే గొంతుకలపై కత్తి
[ 08-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు.. అక్రమాలపై నిలదీస్తే కేసులు.. నిరసన తెలిపితే అణచివేశారు. అడుగడుగునా జగన్ నియంతృత్వ పోకడ ప్రదర్శించారు. -
జగన్ అరాచకంపై బిగిసిన పిడికిలి
[ 08-05-2024]
ప్రశ్నిస్తే.. నోరు నొక్కేస్తారు. సమస్య ప్రస్తావిస్తే.. అణచివేస్తారు. ఇదేమని అడిగితే.. అణగదొక్కుతారు. ఉద్యమాలకు దిగితే.. ఉన్మాదంతో విరుచుకుపడుతున్నారు. పోరుబాటలో నడిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. -
గనుల వాటా..జగన్ టాటా
[ 08-05-2024]
గనుల తవ్వకాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే 10-25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు డీఎంఎఫ్ నిధులు వినియోగించుకోవాలని జీవో నంబరు 36 చెబుతోంది. -
బనగానపల్లిలో ఉద్రిక్తత
[ 08-05-2024]
బనగానపల్లి పట్టణంలో తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు దాడులకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలో సంతమార్కెట్ పరిసరాల్లో ప్రచారానికి తెదేపా కార్యకర్తలు వెళ్లారు. -
వెలుగోడు రైతులకు జగన్ ఉరి
[ 08-05-2024]
కరవు సీమలో ఆధునిక దేవాలయం తెలుగుగంగ ప్రాజెక్టు. నేల, నాగలిని నమ్ముకున్న రైతన్నకు కృష్ణ వెనుక జలాలతో ఈ ప్రాజెక్టు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలుగుగంగ నీళ్లు నాలుగేళ్లుగా రబీలో విడుదల చేయడం లేదు. -
రండి రండి.. ఓటుకు రూ.3 వేలు
[ 08-05-2024]
నందికొట్కూరులో రెండో రోజు మంగళవారం పోస్టల్ బ్యాలట్ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు వైకాపా నాయకులు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చి ఓటు వేసేటప్పుడు తమకు చూపించివేయాలన్నారు. -
నూర్బాషా కార్పొరేషన్కు ఏటా రూ.100 కోట్లు
[ 08-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నూర్బాషా కార్పొరేషన్ ఏట్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
చేనేత కుటుంబాలను ఆదుకుంటాం
[ 08-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కుటుంబాలను ఆదుకుంటామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
ఓటరు చీటీల పంపిణీ
[ 08-05-2024]
డోన్ పట్టణంలోని రెండో వార్డులో మల్లికార్జున అనే వాలంటీరు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఓటరు చీటీలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నాడనే విమర్శలు రేగాయి. -
తరలొచ్చిన ఉద్యోగులు.. వణికిపోయిన వైకాపా
[ 08-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు తమ అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకుల దాడి
[ 08-05-2024]
తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడటంతో ఐదుగురికి గాయాలైన ఘటన ఆలూరు మండలంలోని అంగసకల్లులో మంగళవారం జరిగింది. -
జగన్ను సాగనంపుదాం
[ 08-05-2024]
నవరత్నాల పేరుతో మోసగించిన జగన్ను ఇంటికి సాగనంపి చంద్రబాబుకు పట్టం కట్టాలని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
గడపకొచ్చిన పోలింగ్ కేంద్రం
[ 08-05-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా జిల్లాలో వయో వృద్ధులు, దివ్యాంగులకు ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన మంగళవారం తెలిపారు. -
ఉరుములు.. మెరుపులు
[ 08-05-2024]
ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నందవరంలో అత్యధికంగా 34.2 మి.మీ. పడింది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఉద్యోగులు బారులు తీరారు.. వారిని ప్రలోభపెట్టేందుకు వైకాపా నాయకులు శతవిధాల ప్రయత్నం చేశారు.. వారిని ఉద్యోగులు ఏమాత్రం పట్టించుకోలేదు.. -
ప్రజల ఆస్తులకు రక్షణ కరవు
[ 08-05-2024]
జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు రక్షణ కరవైందని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి పేర్కొన్నారు. -
నగదు, వస్తువుల స్వాధీనం
[ 08-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటరు హెల్ప్లైన్, సువిధ యాప్, సి.విజిల్, జిల్లా కాల్ సెంటర్ తదితర వాటి ద్వారా వచ్చిన 5 వేల ఫిర్యాదులకుగాను 4,985 వరకు పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
-
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
-
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు