logo

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ

జేఈఈ మెయిన్స్‌లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు.

Published : 27 Apr 2024 05:06 IST

ప్రతిభ చూపిన విద్యార్థులతో కళాశాల ప్రతినిధులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్స్‌లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. ఆలిండియా స్థాయిలో వివిధ కేటగిరీల్లో తమ విద్యార్థులు కె.హర్షవర్దన్‌ (180), ఎస్‌.యోగీశ్వర్‌ (308), డి.నోయల్‌ తనయ్‌ (399), ప్రణీత్‌రెడ్డి 486వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. 195 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు