జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు.
ప్రతిభ చూపిన విద్యార్థులతో కళాశాల ప్రతినిధులు
కల్లూరు గ్రామీణ, న్యూస్టుడే: జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. ఆలిండియా స్థాయిలో వివిధ కేటగిరీల్లో తమ విద్యార్థులు కె.హర్షవర్దన్ (180), ఎస్.యోగీశ్వర్ (308), డి.నోయల్ తనయ్ (399), ప్రణీత్రెడ్డి 486వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. 195 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేనేతలకు అండగా కూటమి
[ 07-05-2024]
చేనేత కార్మికులకు సంక్షేమం అభివృద్ధితో పాటు ఉపాధి కల్పించేందుకు కూటమి అండగా ఉంటుందని తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
హంద్రీ తూము ఏర్పాటు చేస్తాం
[ 07-05-2024]
కూటమి అధికారంలో రాగానే హంద్రీ కాలువపై తూము ఏర్పాటు చేసి ఏబీసీ కాలువను అభివృద్ధి చేస్తామని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కుమారుడు మల్లికార్జున గౌడ్ అన్నారు. -
కబ్జాల కాటసాని కథ తేల్చుదాం
[ 07-05-2024]
గజ్జల కొండలో రూ.కోట్ల విలువైన గ్రావెల్ను తవ్వేశారు.. వక్ఫ్ భూములు కబ్జా చేశారు.. జగన్నాథగట్టు భూములు కొల్లగొట్టారు.. పాత్రికేయుల భూములు కబ్జా చేశారు.. కబ్జాల రెడ్డి.. కాటసాని కథ తేల్చుదామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాణికేశ్వరస్వామి భూములు ఆక్రమించారని, నకలీ పత్రాలు సృష్టించారని దుయ్యబట్టారు. -
ఉద్యోగుల ఓట్లు గల్లంతు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. -
రవ్వలకొండ చరిత్రకు సమాధి
[ 07-05-2024]
కాలజ్ఞానం చరిత్రను మట్టి మాఫియా ఖతం చేస్తోంది.. ‘అధికారం’ తోడుగా ఉండటం.. యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతోంది.. 2000 హెక్టార్లలో విస్తరించిన రవ్వలకొండను మట్టి మాఫియా తవ్వేస్తోంది. -
ఉద్యోగుల ఓట్లు గల్లంతు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. -
రవ్వలకొండ చరిత్రకు జలసఆది
[ 07-05-2024]
కలుషిత జలం పురవాలసులను కలవరపెడుతోంది. తాగునీటి పైపులైన్లు ఏకంగా మురుగు కాలువల్లోనే ఉండటంతో తాగునీటిలో మురుగు కలుస్తోందని ఆందోళన చెందుతున్నారు. -
‘స్మార్ట్’గా జగన్ బురిడీ
[ 07-05-2024]
మధ్య తరగతి కుటుంబాల కోసం లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో లేఅవుట్లు తీసుకొస్తున్నాం.. ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి సొంతింటి కలను సాకారం చేయబోతున్నాం.. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.! -
రానున్నది చంద్రన్న రాజ్యం: తిక్కారెడ్డి
[ 07-05-2024]
రానున్నది చంద్రన్న రాజ్యమని కర్నూలు జిల్లా తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తిలక్నగర్, చెన్నకేశవకాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో కలిసి ప్రచారం చేశారు. -
మాదిగలను మోసం చేసిన వైకాపాకు బుద్ధి చెప్పాలి: మంద కృష్ణ మాదిగ
[ 07-05-2024]
రాష్ట్రంలో మాదిగలను మోసం చేసిన వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామంలో మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నిర్వహిస్తున్న రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
8 వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 07-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది ఈ నెల 6, 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి సృజన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!