logo

తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు.

Published : 28 Mar 2024 11:54 IST

ఆలూరు: తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మొదటి సారి ఆయన ఆలూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. మందిరం నిర్వాహకులు ఆయనను సత్కరించారు. అనంతరం అంబేడ్కర్, వాల్మీకీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని