logo

ప్రచండ భానుడు

పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి.

Published : 19 Apr 2024 02:33 IST

డోన్‌, బనగానపల్లిలో 45.6 డిగ్రీలు నమోదు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. డోన్‌, బనగానపల్లి మండలాల్లో గురువారం అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆళ్లగడ్డ 45.4, మిడుతూరు 45.2, ఆత్మకూరు, బండి ఆత్మకూరు 45.1, రుద్రవరం, గోస్పాడు 45.0, నందికొట్కూరు 44.5 డిగ్రీలు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని