సౌరకాంతులకు తరుణోపాయం
సంప్రదాయేతర ఇంధన వనరుల దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సౌర విద్యుత్తు పరికరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి టీఎస్రెడ్కో(తెలంగాణ రాష్ట్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) రాయితీ ఇస్తోంది.
రాయితీపై యూనిట్లు
ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
భవనంపై ఏర్పాటు చేసిన సౌరపలకలు
సంప్రదాయేతర ఇంధన వనరుల దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సౌర విద్యుత్తు పరికరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి టీఎస్రెడ్కో(తెలంగాణ రాష్ట్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) రాయితీ ఇస్తోంది. తాజాగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగులకు బ్యాంకు రుణాలు సైతం ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కథనం
ఎక్కడ సంప్రదించాలంటే..
సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన వారు సౌర విద్యుత్తు యూనిట్ను ఏర్పాటుకు ఆసక్తి ఉంటే.. సంగారెడ్డిలోని తెలంగాణ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ది సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వస్తే రాయితీపోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణంగా ఇప్పించేందుకు టీఎస్ రెడ్కో కార్యాచరణ సిద్ధం చేసింది.
సదుపాయం ఇలా..:
* గృహావసరాల నివాస భవనాలపై సౌర విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ఒక కిలో వాట్ సోలార్ విద్యుత్తు యూనిట్ విలువ రూ.53వేలు. రాయితీ కింద రూ.21,300 కేంద్రం ద్వారా అందుతుంది.
* రెండు కిలో వాట్ సామర్థ్యమున్న యూనిట్ విలువ రూ.98వేలు. లబ్ధిదారులకు రాయితీ రూపంలో రూ.39వేలు సమకూరుతుంది.
* మూడు, పది కిలోవాట్ సామర్థమున్న వాటికీ రాయితీ సదుపాయం ఉంది.
ముందుకొస్తే రుణాలు ఇప్పిస్తాం
-మాణిక్యం, టీఎస్రెడ్కో, మేనేజర్ (సంగారెడ్డి, వికారాబాద్)
సోలార్ ఆన్గ్రిడ్ యూనిట్ల ఏర్పాటుతో విద్యుత్తు ఆదాకు మార్గం సుగమం అవుతుంది. తరగని ఇంధన వనరుల వినియోగంపై అందరూ దృష్టి సారించాలి. ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సోలార్ విద్యుత్తు యూనిట్లకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమను సంప్రదిస్తే బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పించాలని నిర్ణయించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!