logo

ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలకు జాతీయ పురస్కారం

ఉత్తమ వైద్య సేవలు అందించిన మర్రిపాడు, సంగం, ఏఎస్‌.పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ ఆసుపత్రులను గత ఏడాది కేంద్ర ప్రతినిధుల బృందం ఈ ఆసుపత్రులను సందర్శించింది.

Published : 29 May 2022 01:39 IST

అధికారుల నుంచి అవార్డు అందుకుంటున్న వైద్యాధికారి ప్రతిమ, వెంకటకిషోర్‌. రంతున్నీసాబేగం

మర్రిపాడు, సంగం, ఏఎస్‌పేట, న్యూస్‌టుడే: ఉత్తమ వైద్య సేవలు అందించిన మర్రిపాడు, సంగం, ఏఎస్‌.పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ ఆసుపత్రులను గత ఏడాది కేంద్ర ప్రతినిధుల బృందం ఈ ఆసుపత్రులను సందర్శించింది. ఈ బృందం నివేదికల ఆధారంగా అవార్డులకు దక్కాయి. శనివారం నెల్లూరులో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి చేతుల మీదుగా మర్రిపాడు వైద్యాధికారి వెంకట కిషోర్‌, సంగం మండల వైద్యాధికారి ప్రతిమ, . ఏఎస్‌పేట మండలంలోని చిరమన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం రంతున్నీసాబేగం అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని