logo

మోదీ సభకు కదిలిన భాజపా శ్రేణులు

నాగిరెడ్డిపేట మండలం లోని అన్ని గ్రామాల నుంచి మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించే ప్రధాని మోదీ సభకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తల్లి వెళ్లారు.

Published : 30 Apr 2024 16:48 IST

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండలం లోని అన్ని గ్రామాల నుంచి మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించే ప్రధాని మోదీ సభకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తల్లి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భాజపా పార్లమెంట్ అభ్యర్థి టీవీ బాటిల్‌కు మద్దతుగా ప్రధాని మోదీ విశాల్ జన సభను నిర్వహిస్తున్నారని, ఈ సభకు భారీగా నాయకులు కార్యకర్తలు హాజరవుతున్నారని, అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని