ఆమెకు వైద్యం దూరం
రాష్ట్రంలో మహిళలకు అంతంతమాత్రంగా దక్కుతోన్న వైద్యసేవల పట్ల జాతీయ మానవ హక్కుల కమీషన్(ఎన్హెచ్ర్సీ) అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆసుపత్రికి గర్భిణిని తరలించేందుకు బంధువుల పాట్లు (పాతచిత్రం)
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రంలో మహిళలకు అంతంతమాత్రంగా దక్కుతోన్న వైద్యసేవల పట్ల జాతీయ మానవ హక్కుల కమీషన్(ఎన్హెచ్ర్సీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళలకు ముఖ్యంగా గర్భవతులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న గైనకాలజిస్టుల పోస్టులను ప్రస్తావిస్తూ ఆ కారణంగా గర్భిణులు సరైన వైద్యం అందడం లేదని సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ గుర్తుచేసింది. ఈ దిశగా వారికి నాణ్యమైన సేవలందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సోమవారం సూచించింది. జయపురానికి చెందిన న్యాయవాది, మానవహక్కుల, ఆర్టీఐ కార్యకర్త అనూప్ కుమార్ పాత్ర్ ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ పై విధంగా స్పందించింది. గైనకాలజిస్ట్ల కొరత కారణంగా సకాలంలో వైద్య సేవలందకపోవడం, రాష్ట్రంలో మాతాశిశు మరణాల పెరుగుదలకు కారణమవుతున్నాయని పాత్ర్ ఫిర్యాదులో ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు
[ 10-05-2024]
ఒడిశా- ఛత్తీస్గఢ్- నవరంగపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాయ్ఘర్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. -
నవీన్ మంచివారా... కాదా? సీఎం ప్రశ్న
[ 10-05-2024]
నవీన్ మంచివారా? కాదా? మమతా, మిషన్శక్తి, కాలియా, మధుబాబు పింఛన్లు, పిల్లలకు ఉపకార వేతనాలు, 5టీ స్కూళ్లు, లక్ష్మీ బస్సు సేవలు, పూరీ శ్రీ జగన్నాథ్ కారిడార్ తదితర ప్రభుత్వ కార్యక్రమాలు బాగున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించిన సీఎం ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. -
ఆయుష్మాన్ మంత్రం ఫలించేనా?
[ 10-05-2024]
ప్రస్తుత సమాజంలో ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదన్నది అక్షరసత్యం. ప్రస్తుతం దీనినే రాష్ట్రంలో ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని భాజపా ముందుకు దూసుకెళ్తోంది. -
బిజదలో చీలిక తెచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా యోచన: పాండ్యన్
[ 10-05-2024]
తొలివిడత పోలింగ్కు మూడు రోజుల వ్యవధి మిగిలున్న తరుణంలో బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. -
బ్రహ్మపురలో బహుముఖ పోటీ
[ 10-05-2024]
రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రమైన బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది. -
చందన యాత్రకు పూరీ సన్నద్ధం
[ 10-05-2024]
పూరీలో జగన్నాథుని చంద్రనయాత్ర, జల క్రీడలకు తెరలేచింది. శుక్రవారం అక్షయ తృతీయ. -
ఓలీవుడ్ నటులతో భాజపా అభ్యర్థి ప్రచారం
[ 10-05-2024]
బ్రహ్మపుర అసెంబ్లీ భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ గురువారం నగరంలో సాంస్కృతిక బృందాలతో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
ఒడిశా వాసులు అభివృద్ధి ట్రైలర్ చూశారు
[ 10-05-2024]
ఒడిశా వాసులింత వరకు అభివృద్ది ట్రైలర్ మాత్రమే చూశారని, రానున్న అయిదేళ్లలో పూర్తి సినిమా (అభివృద్ధి పనులు) చూడగలుగుతారని కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. -
నిబంధనలు గాలికొదిలేస్తున్న కాంగ్రెస్
[ 10-05-2024]
చిన్నారులతో ఎన్నికల ప్రచారం, అనధికారికంగా ఓటరు వివరాలు సేకరణ చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం