కేజీబీవీల్లో అత్యవసర నియామకాలు
కొత్తగా ఇంటర్మీడియట్ కోర్సులు ప్రారంభించిన కేజీబీవీలతో పాటు, పాత వాటిలో బోధకుల కొరత ఏర్పడింది. దీంతో అత్యవసరంగా అతిథి అధ్యాపకులను నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 166 మంది అతిథి అధ్యాపకులు కావాలని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో బి.విజయభాస్కర్
ఒంగోలు నగరం, న్యూస్టుడే:
కొత్తగా ఇంటర్మీడియట్ కోర్సులు ప్రారంభించిన కేజీబీవీలతో పాటు, పాత వాటిలో బోధకుల కొరత ఏర్పడింది. దీంతో అత్యవసరంగా అతిథి అధ్యాపకులను నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 166 మంది అతిథి అధ్యాపకులు కావాలని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో బి.విజయభాస్కర్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కాంట్రాక్టు అధ్యాపకులను నియమించేలోపు గంటల పద్ధతిలో పనిచేసేందుకు అవసరమైన వారిని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ్ర జిల్లాలో 37 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 22 కేటగిరీల సబ్జెక్టుల బోధనకు సిబ్బంది అవసరం.
* ఖాళీల వివరాలు ఇలా...: సీఆర్టీ తెలుగు 2, ఆంగ్లం 5, హిందీ ఒకటి, గణితం 7, పీఎస్ 7, బీఎస్ 6, ఎస్ఎస్ 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. పీజీటీ కేటగిరీలో ఆంగ్లం 25, తెలుగు 24, జీఎఫ్సీ 3, ఎకనామిక్స్ 5, సివిక్స్ 4, కామర్స్ 1, హిస్టరీ 4, బోటనీ 3, కెమిస్ట్రీ 22, జువాలజీ 4, ఫిజిక్స్ 19, గణితం 16, కంప్యూటర్స్ ఒకటి, డెయిరీ టెక్నాలజీ ఒకటి, బయోకెమిస్ట్రీ ఒక పోస్టు.
* గంట బోధనకు రూ.250...: అతిథి అధ్యాపకుల్లో సీఆర్టీలకు గంటకు రూ.200, పీజీటీలకు రూ.250 చొప్పున నెలకు 60 గంటలకు మించకుండా చెల్లిస్తారు. 6 నుంచి 12 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధించాలి. ఆరు నుంచి పది వరకు బోధించేవారిని సీఆర్టీలుగా, ఇంటర్ బోధించేవారిని పీజీటీలుగా పిలుస్తారు. పీజీటీలు నెలకు 48 గంటలు మించకుండా బోధించాల్సి ఉంటుంది. అంతవరకే వారికి బడ్జెట్ కేటాయింపు ఉంటుంది. పదవీ విరమణ పొందిన మహిళా ఉపాధ్యాయినులు, పీజీలో 50 శాతం మార్కులతో బీఈడీ అర్హతగల మహిళలు అర్హులు. పూర్తిచేసిన దరకాస్తులను ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమగ్రశిక్ష కార్యాలయంలో సమర్పించాలని డీఈవో కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!