సకారాత్మక ఆలోచనా ధోరణితోనే ప్రగతి
వ్యవస్థల పనితీరుతో పాటు... అందరూ సకారాత్మక ఆలోచన ధోరణితో ముందుకు సాగితేనే సమాజం సర్వతోముఖాభివృద్ది చెందుతుందని సంయుక్త కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు.
జడ్పీ కార్యాలయంలో ఏవో దేవసేనకుమారికి ప్రశంసా పత్రం అందిస్తున్న ఛైర్పర్సన్ వెంకాయమ్మ, చిత్రంలో సీఈవో జాలిరెడ్డి
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: వ్యవస్థల పనితీరుతో పాటు... అందరూ సకారాత్మక ఆలోచన ధోరణితో ముందుకు సాగితేనే సమాజం సర్వతోముఖాభివృద్ది చెందుతుందని సంయుక్త కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. 74వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా గురువారం... ప్రకాశం భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. డీఆర్వో ఓబులేసు, కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
* జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో బి.జాలిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఉద్యోగులు పాల్గొన్నారు. 25 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
రాజ్యాంగానికి బద్ధులై ఉండాలి...
ఒంగోలు న్యాయ విభాగం, న్యూస్టుడే: గణతంత్ర సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి జాతీయ జెండా ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి బద్ధులై ఉండాలన్నారు. అదనపు జిల్లా జడ్జిలు ఆర్.శివకుమార్, ఎం.ఎ.సోమశేఖర్, డి.అమ్మన్నరాజా, ఆర్.శరత్బాబు, శాశ్వత లోక్ అదాలత్ ఛైర్మన్ ఎస్.వి.నరసింహరాజు, సీనియర్ సివిల్ జడ్జిలు కె.సత్యకుమారి, ఎస్.జయలక్ష్మి, కె.శ్యాంబాబు, జూనియర్ జడ్జిలు ఎన్.రాధిక, పి.గాయత్రి, ఆర్.వెంకటేశ్వర శర్మ, వి.దీప్తి, ఎ.సలోమి, న్యాయస్థానాల సిబ్బంది పాల్గొన్నారు.
* బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఉపాధ్యక్షుడు ఐ.సుబ్బారావు, మహిళా ప్రతినిధి ఎన్.ధనలక్ష్మి, గ్రంథాలయ కార్యదర్శి పి.సంజీవరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాది గుమస్తాల సంఘం కార్యాలయం వద్ద అధ్యక్షుడు ఫణి రాజేంద్ర... జెండా ఎగురవేశారు.
ప్రకాశం భవన్లో జెండా వందనం చేస్తున్న జేసీ అభిషిక్త్ కిషోర్, అధికారులు, సిబ్బంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం