వీర జవాన్కు పీఎంవోవై అవార్డు
మండలంలోని గౌతవరం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ వీరజవాన్కు గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పీఎంఓవై అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సత్యప్రవీణ్కుమార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న డివిజనల్ కమాండెంట్ అధికారి, పోలీసులు
రాచర్ల, న్యూస్టుడే : మండలంలోని గౌతవరం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ వీరజవాన్కు గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పీఎంఓవై అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2018లో నక్సలైట్ల చేతిలో వీరమరణం పొందిన వీర జవాన్ చట్టి సత్యప్రవీణ్కుమార్ విగ్రహం వద్ద వారి తల్లిదండ్రులు ప్రసాద్, రంగలక్ష్మమ్మలకు సీఆర్పీఎఫ్ డివిజనల్ కమాండెంట్ అధికారి రవికుమార్ గురువారం ఈ అవార్డును అందజేశారు. వీర జవాన్కు రాచర్ల పోలీసులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు, బంధువులు నివాళులర్పించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: 175 స్థానాల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యం: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
-
Sports News
LSG vs DC: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X దిల్లీ క్యాపిటల్స్.. బోణీ కొట్టే జట్టేది?
-
General News
SRH vs RR: ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు