logo

ముగిసిన పదో తరగతి ప్రధాన పరీక్షలు

పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సంస్కృతం, వృత్తి విద్యకు సంబంధించినవి ఈ నెల 30 వరకు కొనసాగుతాయి.

Published : 28 Mar 2024 02:04 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సంస్కృతం, వృత్తి విద్యకు సంబంధించినవి ఈ నెల 30 వరకు కొనసాగుతాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 176 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకుగాను ఒంగోలు నగరంలోని డీఆర్‌ఆర్‌ మున్సిపల్‌ స్కూల్‌, రామనగర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని