logo

ముగ్గురు ఉప కులపతుల నియామకం

రాష్ట్రంలో మూడు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను గవర్నర్‌ నియమించారు. కారైకుడిలోని అళగప్ప విశ్వవిద్యాలయానికి డాక్టర్‌ జి.రవి, తిరునెల్వేలిలోని ‘మనోన్మణియం సుందరనార్‌’కు - డాక్టర్‌ ఎన్‌.చంద్రశేఖర్‌, వేలూరులోని తిరువళ్లువర్‌ విశ్వవిద్యాలయానికి

Published : 18 Aug 2022 00:44 IST

నియామక ఉత్తర్వులు పొందుతున్న డాక్టర్‌ జి.రవి, చంద్రశేఖర్‌, ఆరుముగం

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మూడు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను గవర్నర్‌ నియమించారు. కారైకుడిలోని అళగప్ప విశ్వవిద్యాలయానికి డాక్టర్‌ జి.రవి, తిరునెల్వేలిలోని ‘మనోన్మణియం సుందరనార్‌’కు - డాక్టర్‌ ఎన్‌.చంద్రశేఖర్‌, వేలూరులోని తిరువళ్లువర్‌ విశ్వవిద్యాలయానికి డాక్టర్‌ టి.ఆరుముగం నియమితులయ్యారు. రాజ్‌భవన్‌లో వారికి ఉత్తర్వులను గవర్నర్‌ రవి బుధవారం అందించారు. మూడేళ్లు వారు ఆ పదవిలో కొనసాగనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని