సూర్యప్రభ వాహనంపై చంద్రశేఖరుడి వైభవం
అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహా దీపోత్సవం 2వ రోజైన సోమవారం ఉదయం ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని సూర్యప్రభ వాహనంపై కనులపండువగా ఊరేగించారు.
ఊరేగుతున్న చంద్రశేఖర స్వామివారు
తిరువణ్ణామలై, న్యూస్టుడే: అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహా దీపోత్సవం 2వ రోజైన సోమవారం ఉదయం ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని సూర్యప్రభ వాహనంపై కనులపండువగా ఊరేగించారు. ముందుగా ఆలయంలో మూలవరులైన చంద్రశేఖరస్వామి, విఘ్నేశ్వరస్వామిలకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, పూజలు, దీపారాధనలు జరిగాయి. తర్వాత మూషిక వాహనంపై గణపతిని ఊరేగించారు. తర్వాత ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవం తొలిరోజైన ఆదివారం రాత్రి పంచమూర్తులైన విఘ్నేశ్వరస్వామిని మూషిక, ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని వెండి అధికార నంది, పరాశక్తి అమ్మవారిని హంస, చండికేశ్వరర్ను కర్ర నంది వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పంచమూర్తుల ఊరేగింపు దృశ్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లకల్లోలం..
[ 10-05-2024]
తమిళనాడు రాష్ట్రం పర్యాటకానికి పెట్టింది పేరు. అందులోనూ సముద్ర పర్యాటకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్షలాది, కోట్లాది మంది వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికొస్తున్నారు. -
దేశానికి మోదీ.. ఏపీకి చంద్రబాబు అవసరం
[ 10-05-2024]
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్కు నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్ అన్నారు. -
ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకం: ప్రేమలత
[ 10-05-2024]
డీఎంకే మూడేళ్ల పాలనలో ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు. -
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె
[ 10-05-2024]
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మె గురువారం రెండోరోజు కూడా కొనసాగింది. సింగపూర్, కోల్కతా, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. -
ఆత్మవిశ్వాసానికి చిరునామా.. తాన్సెన్
[ 10-05-2024]
పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేని పని ఏదీ ఉండదని ఓ యువకుడు నిరూపించాడు. చేతులు లేకపోయినా కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. -
లండన్లో కుమారుడితో ఉదయనిధి సందడి
[ 10-05-2024]
లండన్లో కుమారుడు ఇన్బనిధితో మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉల్లాసంగా గడుపుతున్నారు. -
తలమై సెయలగం సిరీస్ ట్రైలర్ విడుదల
[ 10-05-2024]
రాష్ట్ర రాజకీయ నేపథ్యంతో వసంతబాలన్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ సీరిస్ ‘తలమై సెయలగం’. కిశోర్, శ్రేయారెడ్డి, ఆదిత్య మేనన్, భరత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. -
లారీ డ్రైవరు దారుణహత్య
[ 10-05-2024]
పొన్నేరి సమీప కేఎన్.కండ్రిగకు చెందిన శివకుమార్ (33) లారీ డ్రైవరు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?