logo

ఇద్దరు జీఎస్టీ అధికారులకు పతకాలు

విశాఖపట్నం జీఎస్టీ జనరల్‌ కార్యాలయంలో ఇద్దరు అధికారులు రాష్ట్రపతి పతకాలకు ఎంపిక అయ్యారు. ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్నసూపరింటెండెంట్ వీడీ చంద్రశేఖర్‌,అదనపు సహాయ

Published : 26 Jan 2022 04:10 IST

ఈటీవీ, విశాఖపట్నం: విశాఖపట్నం జీఎస్టీ జనరల్‌ కార్యాలయంలో ఇద్దరు అధికారులు రాష్ట్రపతి పతకాలకు ఎంపిక అయ్యారు. ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్నసూపరింటెండెంట్ వీడీ చంద్రశేఖర్‌,అదనపు సహాయ డైరెక్టర్‌ (కస్టమ్స్‌)డాక్టర్‌ కర్రి వెంకట మోహనరావులు ఈ అవార్డులకు ఎంపిక  అయ్యారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో అవార్డులకు ఎంపిక అయినట్లు కార్యాలయ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని