‘జాగ’మే మాయ!
‘వరంగల్ నగరంలో 66 డివిజన్లు ఉన్నాయి. డివిజన్కో పట్టణ ప్రకృతి వనం, నర్సరీ, ఆట స్థలం ఏర్పాటుకు స్థానికంగా స్థలాలు గుర్తించాలని వరంగల్, హనుకొండ జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు.
పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీ, ఆట స్థలాల ఏర్పాటుకు అన్వేషణ
న్యూస్టుడే, కార్పొరేషన్
వరంగల్ క్రిస్టియన్ కాలనీలో పట్టణ ప్రకృతి వనం కోసం గుర్తించిన స్థలం
‘వరంగల్ నగరంలో 66 డివిజన్లు ఉన్నాయి. డివిజన్కో పట్టణ ప్రకృతి వనం, నర్సరీ, ఆట స్థలం ఏర్పాటుకు స్థానికంగా స్థలాలు గుర్తించాలని వరంగల్, హనుకొండ జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. జూన్ 3- 15 తేదీల్లో నిర్వహించనున్న నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమానికి డివిజన్ల వారీగా స్థలాలు ఖరారు చేయాలన్నారు. కలెక్టర్ల ఆదేశాలతో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం లేఅవుటు ఖాళీ స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ఏ స్థలం చూసినా స్థానికంగా వివాదంగా ఉంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు లేఅవుట్ ఓపెన్ స్పేస్లు, పార్కు స్థలాన్ని దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఎక్కడికెళ్లినా ఏదో ఒక సాకు చెబుతున్నారు. డివిజన్లలో ఖాళీ స్థలాలు ఎలా? అని అధికారులు పరేషానవుతున్నారు.’
245 స్థలాలు: * నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం రికార్డుల ప్రకారం చూస్తే ఇటీవలి దస్త్రాల ప్రకారం 245 లేఅవుట్ ఖాళీ స్థలాలు, పార్కులు ఉన్నాయి. పూర్వపు రికార్డుల ప్రకారం మరో 100-120 కనిపించాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయనిపిస్తోంది. రికార్డుల ప్రకారం డివిజన్లలో పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.
* కాజీపేట, హనుమకొండ, వరంగల్ త్రినగరాల్లో 40- 50 ఖాళీ స్థలాలపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారని తెలిసింది. రికార్డుల్లో ఓపెన్ స్పేస్(ఖాళీ స్థలం) ఉండగా, కాలనీల్లో పరిశీలిస్తే స్థలం వివాదమంటున్నారు. ఆక్రమణదారులకు ప్రజాప్రతినిధులు, కొందరు కార్పొరేటర్లు వత్తాసు పలుకుతుండటంతో అధికారులు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.’
* 66 డివిజన్లలో అత్యవసరంగా 188 ఖాళీ స్థలాలు కావాలి. 66 ఆట స్థలాలు, 66 పట్టణ ప్రకృతి వనాలు, 66 నర్సరీలు ఏర్పాటు చేయాలి. దాదాపు 345 ఉన్నా.. ప్రతి చోటా వివాదాస్పదంగా ఉండటంతో వీటిని ఎలా స్వాధీనం చేసుకొని నిర్మిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
స్వాధీనం చేసుకుంటాం: గుండు సుధారాణి, మేయర్, గ్రేటర్ వరంగల్
66 డివిజన్లలో ఆట స్థలాలు, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేయాల్సిందే. 188 స్థలాలు అవసరం ఉంటాయి. టౌన్ప్లానింగ్ లెక్కల ప్రకారం చూస్తే స్థలాల కొరత లేదు. కాకపోతే కొన్ని వివాదాస్పదంగా ఉన్నాయి. లేఅవుట్ ఖాళీ స్థలాలన్నీ స్వాధీనం చేసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం