సీఎం గారూ.. ‘పరకాల’ మొర వినరూ!
ఒకప్పుడు ఆరు మండలాలతో పాత తాలుకా కేంద్రంగా ఒక వెలుగు వెలిగా.. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా, వైద్యం వంటి ఆయా పనులకు ముఖ్య కూడలిగా నిలిచాను. అదే సమయంలో నియోజకవర్గ సమస్యలు కూడా వెంటాడుతున్నాయి.
-పరకాల, న్యూస్టుడే
ఒకప్పుడు ఆరు మండలాలతో పాత తాలుకా కేంద్రంగా ఒక వెలుగు వెలిగా.. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా, వైద్యం వంటి ఆయా పనులకు ముఖ్య కూడలిగా నిలిచాను. అదే సమయంలో నియోజకవర్గ సమస్యలు కూడా వెంటాడుతున్నాయి.. నా మొర విని జర దృష్టి సారించాలని ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరుకుంటున్నా.
* గీసుకొండ మండలం కొనాయమాకుల ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇది పూర్తయితే 15 వేల ఎకరాలు సేద్యంలోకి వస్తాయి. భూసేకరణ వల్ల పనులు జాప్యం అవుతున్నాయి. వెంటనే పూర్తి చేయాలి.
ప్రధాన సమస్యల నివేదన
* పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 2008లో ప్రారంభించారు. ఇప్పటి వరకు జూనియర్ కళాశాలలో షిఫ్టు పద్ధతిన నడుస్తోంది. ప్రభుత్వ స్థలం కేటాయించక సొంత భవనం కలగానే మారింది. సరైన వసతులు లేక ఇరుకు గదుల్లో విద్యార్థులు 14 ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్నారు.
* పరకాల ప్రాంతం నుంచి హాకీ, క్రికెట్ ఆటల్లో రాణిస్తున్నారు. ఇక్కడ సరైన క్రీడా మైదానం లేదు. ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలంపైనే క్రీడాకారులు ఆధారపడుతుండగా ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నియోజకవర్గ కేంద్రమైన పరకాలలో క్రీడా మైదానం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించి తీరా స్థల సమస్యతో వదిలివేశారు. ఏళ్ల నుంచి ఆ మైదానం లేకుండా పోయింది. అందరికి అనువైన క్రీడా మైదానం ఏర్పాటుచేయాలి.
* కొత్తగా ఏర్పడిన నడికూడ మండలంలో ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనాలు నిర్మించలేదు. ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు మాత్రమే అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు పోలీస్స్టేషన్ ఏర్పాటు కాలేదు.
* సంగెం మండలంలోని చింతలపల్లి రైల్వే గేటు వద్ద ఫ్లై ఓవర్ను నిర్మించాలి. ఎల్గూరు రంగంపేట వద్ద ఆర్యూబీని నిర్మించాలి. ఎల్గూరు రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు
* దామెర మండలం ఏర్పడి వచ్చే దసరాకు ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నూతన మండలంలో పలు సమస్యలు ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం మాత్రమే జరుగుతుండగా, మిగతా కార్యాలయాలన్నీ పీహెచ్సీలోని అరకొర గదుల్లో సాగుతున్నాయి.
* ఆత్మకూరు మండలానికి మంజూరైన గురుకులాలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
* పరకాల దామెర చెరువును మినీ ట్యాంక్బండ్గా మారుస్తామని ప్రకటించి పనులు చేపట్టారు. ఆ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. దాన్ని సమ్మర్ స్టోరేజిగా మారిస్తే పర్యాటక ప్రాంతంగా పరకాల ఎంతో అభివృద్ధి చెందుతోంది.
పర్యటన ఇలా..
ఉదయం 9 గంటలు: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరుతారు.
11:15: ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ను చేరుకుంటారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సభలో ప్చా్గొంటారు.
మధ్యాహ్నం ఒంటి గంట: మధ్యాహ్న భోజనం
2 గంటలు: తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?