కరోనా.. గర్భిణీకి వైద్యం అందించడానికి నిరాకరణ
కశ్మీర్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం అక్కడి బందీపొర జిల్లాలో ఉన్న ఆసుపత్రిలో చేరారు. మహిళకు కొంతసేపటికి పురిటినొప్పులు రావడంతో వైద్యం చేయడానికి కరోనాతో పాటు కొన్ని పరీక్షలు చేయించమని ఆమె కుటుంబ సభ్యులకు
ఆసుపత్రి గేటు వద్ద ప్రసవించిన మహిళ
జమ్మూకశ్మీర్ : కశ్మీర్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం అక్కడి బందీపొర జిల్లాలో ఉన్న ఒక ఆసుపత్రిలో చేరారు. మహిళకు కొంతసేపటికి పురిటినొప్పులు రావడంతో వైద్యం చేయడానికి కరోనాతో పాటు కొన్ని పరీక్షలు చేయించమని ఆమె కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఆ మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. దీంతో గర్భిణీకి వైద్యసేవలు అందించడానికి నిరాకరించిన వైద్యులు అక్కడికి 25 కిమీ దూరంలో ఉన్న మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆమె బంధువులు మహిళను వైద్యులు సూచించిన ఆసుప్రతికి తీసుకెళ్లే సమయంలో పురిటినొప్పులు తీవ్రంగా వచ్చాయి.
ఆసుపత్రి గేటు సమీపంలో మహిళ తీవ్రనొప్పులతో బాధపడుతుండటంతో అక్కడ ఉన్న కొందరు మహిళలు దుప్పట్లు తీసుకొచ్చి పురిటినొప్పులతో అల్లాడుతున్న మహిళ చుట్టూ ఉంచారు. కొద్దిసేపటికి మహిళ ప్రసవించారు. గర్భంతో ఉన్న మహిళ అంత బాధపడుతున్నా ఒక్క వైద్యుడు కూడా వైద్యం అందించడానికి ముందుకు రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులకు వ్యతిరేకంగా పలువురు నిరసన తెలిపారు. దీంతో స్పందించిన సంబంధిత అధికారి ఆసుపత్రి వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమానవీయంగా ప్రవర్తించిన వైద్యులపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు