భూమికి చేరువగా గ్రహశకలం
బోయింగ్ విమానం కంటే పరిమాణంలో పెద్దదైన గ్రహశకలం భూమికి చేరువగా వస్తున్నట్లు నాసా వెల్లడించింది. ఆస్టరాయిడ్ 2020ఆర్కే2 పేరుతో పిలవబడే ఈ గ్రహశకలం
వాషింగ్టన్: బోయింగ్ విమానం కంటే పరిమాణంలో పెద్దదైన గ్రహశకలం భూమికి చేరువగా వస్తున్నట్లు నాసా వెల్లడించింది. ఆస్టరాయిడ్ 2020ఆర్కే2 పేరుతో పిలవబడే ఈ గ్రహశకలం బుధవారం రాత్రి భూకక్ష్యను దాటనున్నట్లు నానా ప్రకటించింది. సెకనుకు 6.68 కిలోమీటర్ల వేగంతో గ్రహశకలం భూమి వైపు కదులుతోందని తెలిపింది. భూమి ఉపరితలానికి 38 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రహశకలం వల్ల భూమికి నష్టం కలిగే ఆస్కారం చాలా చాలా తక్కువగా ఉన్నట్లు ఈ అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది.
ఇది భూమికి దగ్గరగా వస్తున్నప్పటికీ ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని భూమి నుంచి చూసేందుకు అవకాశం లేదని నాసా తెలిపింది. ఈ శకలం 15 నుంచి 30 అడుగుల వెడల్పు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహశకలం బుధవారం భూకక్ష్యను దాటి వెళ్లిన తర్వాత తిరిగి 2027 వరకూ ఇది భూమికి దగ్గరగా వచ్చే అవకాశం లేదని నాసా వివరించింది. గత నెల కూడా బస్సు పరిమాణంలో ఉన్న ఓ గ్రహశకలం భూకక్ష్యను దాటి వెళ్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. -
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM