Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
మధుమేహం వచ్చిందని తెలిసిన తర్వాత దాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం
ఇంటర్నెట్ డెస్క్: మధుమేహం(diabetes) వచ్చిందని తెలిసిన తర్వాత దాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయడానికి సిద్ధమై పోతాం. మందులు, శారీరక వ్యాయామమే కాదు..ఉదయపు అల్పాహారం(diabetes food)లో మార్పులు చేసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహులు ఇలా చేసి చూడండి
* చక్కని అల్పాహారం తీసుకోవడంతో గ్లూకోజ్ శాతాన్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు.
* ఉదయపు అల్పాహారంలో ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, ముడిధాన్యాలు, కొవ్వులేని మాంసం, చేపలు, ఎండు పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
* ఏ పదార్థం తయారు చేసుకున్నా కూరగాయల ముక్కలు ఉండేలా చూసుకోవాలి. ఇడ్లీలో క్యారెట్ తురుము లేదా బీట్రూట్ తురుము వేసుకోవాలి.
* ఏదో ఒకరకం పప్పుతో కాకుండా రకరకాల పప్పులను కలిపి వండుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* మినప గారెలకు బదులు రకరకాల పప్పులు కలిపి వడలుగా చేసుకోవాలి. క్యారెట్, పాలకూర వేస్తే మరీ బాగుంటుంది.
* చపాతీ పుల్కా వంటివి చేసుకుంటే గోధుమ పిండితో కాకుండా మల్టీగ్రెయిన్ గోధుమపిండిని వినియోగించాలి.
* పూరీలకు బదులు చపాతీలు, దానిలో మెంతికూర వేసుకుని తింటే మంచిది.
* తెల్ల బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ను గుడ్డుతో కలిపి తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. -
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై