శివాజీ టెర్మినస్: ఈ రైల్వేస్టేషన్ ప్రత్యేకతలు తెలుసా?
దేశవ్యాప్తంగా లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది రైల్వేశాఖ. దేశంలో
ముంబయి: దేశవ్యాప్తంగా లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది రైల్వేశాఖ. దేశంలో ఒక్కో రైల్వేస్టేషన్కు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే, మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్కు ఉన్న ప్రత్యేకతలే ఆ స్టేషన్కు గోల్డ్ సర్టిఫికేషన్ వచ్చేలా చేశాయి. సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ఈ రైల్వేస్టేషన్ అత్యాధునిక హంగులతో పాటు, పర్యావరణానికి మేలు చేసేలా, ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పిస్తోంది. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం మహారాష్ట్రలో గోల్డ్ సర్టిఫికేషన్ పొందిన మొదటి రైల్వేస్టేషన్గా నిలిచింది.
ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ ప్రత్యేకతలు
* సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రైల్వేస్టేషన్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు.
* వాహనాల పార్కింగ్ ప్రదేశంలో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నారు.
* మొత్తం స్టేషన్లో 15శాతం చెట్లు, చిన్న చిన్న పార్కులు, లాన్ను ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుతున్నారు.
* స్టేషన్లో మొత్తంలో 245 కిలోవాట్ల సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేశారు.
* స్టేషన్ మొత్తంలో 100శాతం ఎల్ఈడీలను అమర్చారు.
* స్టేషన్లో ఉన్న వివిధ ఆఫీస్లు, వెయిటింగ్ హాళ్లలో ఎక్కువగా సెన్సార్లు ఉపయోగించారు.
* ప్రతి చోటా బీఎల్డీసీ, హెచ్వీఎల్ఎస్ ఫ్యాన్స్ను అమర్చారు.
* ఎలివేటర్లు, ఫ్లాట్ఫామ్లు, స్టేషన్ ఏరియా, ట్రాక్స్, రూఫ్ టాప్లు, పార్కింగ్ ప్రాంతం, వెయింటింగ్ హాల్, షట్టర్స్ ఇలా ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి మెషీన్లు ఉన్నాయి.
* స్టేషన్ను శుభ్రం చేయడానికి బయో డీగ్రేడబుల్, ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్ను మాత్రమే ఉపయోగిస్తారు.
* వైఫై, పర్యాటక సమాచారం, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, ఫార్మసీ, వైద్య సదుపాయం, ఆహారం ఇలా అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
* పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ బ్యాగ్లను వినియోగించవద్దంటూ స్టేషన్లో ప్రకటనలు కనిపిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..