‘స్థానిక’ రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్లు ఖరారుచేసే ప్రక్రియ వేగవంతమైంది. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్లు గెజిట్ విడుదల చేసి ఆమోదం కోసం ఎన్నికల సంఘానికి పంపుతున్నారు. ఇప్పటి వరకు 10 జిల్లాల్లో ఎంపీటీసీ,
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్లు ఖరారుచేసే ప్రక్రియ వేగవంతమైంది. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్లు గెజిట్ విడుదల చేసి ఆమోదం కోసం ఎన్నికల సంఘానికి పంపుతున్నారు. ఇప్పటి వరకు 10 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు మినహా మిగిలిన 10 జిల్లాల ఎంపీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారుచేశారు. పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు మినహా 10 జిల్లాల జడ్పీటీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ దాదాపు పూర్తైంది. పశ్చిమగోదావరి, గుంటూరు మినహా 11 జిల్లాల ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టర్లు పంపిన గెజిట్ ఆమోదించిన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు.
http://sec.ap.gov.in వెబ్సైట్లో గ్రామాలవారీగా రిజర్వేషన్ల జాబితాను అప్డేట్ చేస్తున్నారు. గ్రామపంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఏ జిల్లాలోనూ ఇంకా ఖరారు కాలేదు. గ్రామాల వారీగా రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ సత్వరం పూర్తి చేసేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ పుర్తయిన అనంతరం ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య