మద్యం మత్తులో యువకుడి వీరంగం
చిత్తూరు జిల్లా తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదుట మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం...
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదుట మద్యం మత్తులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. ప్లెక్సీ బారికేడ్ ఎక్కిన యువకుడు వేలాడుతూ జనాలను భయపెట్టాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతడ్ని కిందకు దింపేదుకు ప్రయత్నించినప్పటికీ.. ఆ వ్యక్తి అక్కడి నుంచి ఒక్కసారిగా కిందికి దూకేశాడు. పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.ఆ యువకుడిది తమిళనాడులోని కుంభకోణం ప్రాంతంగా గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM Modi: ‘నా ప్రతి నిర్ణయం.. మీ కోసమే’: మోదీ
-
Sports News
CSK vs GT: సీఎస్కేకు ఐదో టైటిల్.. ఈ సీజన్లో రికార్డులు ఇవే!
-
Crime News
Kodada: డాక్టర్ రాలేదని కాన్పు చేసిన నర్సులు.. వికటించి శిశువు మృతి
-
Crime News
TSPSC Paper Leak: చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్తో చేరవేత!
-
Sports News
MS Dhoni: ‘కెప్టెన్ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్లో తొలి క్రికెటర్గా ధోనీ రికార్డు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు