KTR: పాతబస్తీలో మెట్రో పనులు ముందుకు.. కేసీఆర్ ఆదేశాలు
నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని పురపాలక శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని పురపాలక శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎల్ అండ్ టీ ఛైర్మన్తో సీఎం కేసీఆర్ మాట్లాడారని.. త్వరగా చేపట్టాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.