వైద్య కళాశాలలో శునకాలు.. నెటిజన్ల ఆగ్రహం

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోకి శునకాలు ప్రవేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిబ్బంది నిర్లక్షమే కారణమని స్థానికులు ఆరోపించారు....

Published : 03 Feb 2021 20:28 IST

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోకి శునకాలు ప్రవేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. ఓ కుక్క వైద్య కళాశాలలోని వార్డులన్నీ తిరుగుతున్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. అయితే, రోగులకు ఎలాంటి హాని చేయలేదని తెలిసింది. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది వైద్య కళాశాల సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట అని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇవీ చదవండి...

రైతు ఉద్యమానికి థన్‌బర్గ్‌, రిహానా మద్దతు!

లారీ ఎక్కిన విమానం!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని