Rosaiah: బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోశయ్య ఏం మాట్లాడేవారంటే?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రోశయ్య.. ఆర్థిక క్రమశిక్షణను విస్మరించలేదు.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రోశయ్య.. ఆర్థిక క్రమశిక్షణను విస్మరించలేదు. డబ్బు వృథా చేయొద్దని చెప్పేవారు. డబ్బు ముడేయటమంటే.. చెడు కాదని అభిప్రాయపడేవారు. ఉమ్మడి ఏపీలో 15సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేతగా ఆయన గుర్తింపు సాధించారు. ఆర్థిక నిపుణుడిగా పేరుపొందిన రోశయ్య.. 2005-06లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే.. ప్రణాళిక వ్యయం పెరగాలని, ప్రణాళికేతర వ్యయం తగ్గాలని అభిప్రాయపడేవారు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనవసరమని ఆయన భావించేవారు.
అసెంబ్లీలో విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు..!
అసెంబ్లీలో రోశయ్య తనదైన శైలిలో విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నేతలు సభకు అడ్డుతగలడంపై.. రోశయ్య చురకలు అంటించిన తీరు అందరికీ నవ్వు తెప్పించడంతోపాటు ఆలోచింపజేసేదిగా ఉండేది. సందర్భాన్ని బట్టి ఆయన చెప్పే పిట్టకథలు ప్రతిపక్షాలకు సూదుల్లా గుచ్చుకునేవనడంలో ఎలాంటి సందేహం లేదు.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..