Sabita Indrareddy: మానవత్వం చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ బాలుడు..

Published : 27 Feb 2022 13:15 IST

హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ బాలుడు.. చేతికి గాయంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తన కాన్వాయ్‌ని ఆపి.. బాలుడిని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. గాయానికి గల కారణాలు తెలుసుకొని ఓదార్చారు. బాగా చదువుకోవాలని సూచించారు. బాలుడికి కొంత ఆర్థిక సహాయం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని