
Published : 22 Jan 2022 17:55 IST
TS news : పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు
హైదరాబాద్ : తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2009 బ్యాచ్కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, ప్రశాంతి, సత్యనారాయణ, హర్విందర్ సింగ్లకు సెలెక్షన్ గ్రేడ్ పదోన్నతి కల్పించారు. శశాంక, శ్రుతి ఓజా, శివలింగయ్య, వెంకటేశ్వర్లు, హనుమంతరావు, అమోయ్కుమార్, హైమావతి, హరితలకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ పదోన్నతి లభించింది. 1997 బ్యాచ్కు చెందిన శైలజా రామయ్యర్, ఎన్.శ్రీధర్, అహ్మద్ నదీమ్, మీరబ్రహ్మయ్య ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి పొందారు.
ఇవీ చదవండి
Tags :