Amaravati: ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టాలనే అమరావతిపై బొత్స దుష్ప్రచారం: శివారెడ్డి
ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ మెప్పు కోసం మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.‘‘ రాష్ట్రాన్ని ఎడారి పాల్జేయాలని చూస్తే ఊరుకునేది లేదు. రాజధాని లేని రాష్ట్రం కోసం రైతులు భూములను త్యాగం చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులకు న్యాయం చేయలేకపోతున్నారు. ప్రజల భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఎన్ని అరాచకాలు జరుగుతాయోనని ఉత్తరాంధ్ర ప్రజలు భయపడుతున్నారు. ఈ రోజు పరిపాలన జరుగుతోంది తాము ఇచ్చిన భూముల నుంచే అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మంత్రులు వ్యాఖ్యలు చేయడం భావ్యంగా లేదు’’ అని శివారెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని గొడ్డలితో నరికిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!