TS News: నార్సింగ్‌లోని ప్రైవేటు కళాశాలలో కరోనా కలకలం

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్‌లోని ఓ కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో కరోనాతెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్‌లోని ఓ కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో కరోనా

Updated : 29 Dec 2021 18:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్‌లోని ఓ కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో కరోనా కలకలం రేపింది. నిన్న 14 మంది విద్యార్థులు వైరస్‌ బారిన పడగా, ఇవాళ మరో 17 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో కళాశాలలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 31కి చేరింది. మొత్తం 300 మంది విద్యార్థులకు గాను నిన్న 125 మందికి కరోనా పరీక్షలు చేయగా..ఇవాళ మిగతా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని