ఆర్థిక మంత్రితో తితిదే ఛైర్మన్ భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తితిదే వద్ద మిగిలిపోయిన పాత నోట్ల వ్యవహారాన్ని మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను రిజర్వు బ్యాంకు తీసుకునేలా చూడాలని ఇదివరకే ఆయన కోరారు. రూ.500 నోట్లు 6.34లక్షలు, రూ.1000
దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తితిదే వద్ద మిగిలిపోయిన పాత నోట్ల వ్యవహారాన్ని మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను రిజర్వు బ్యాంకు తీసుకునేలా చూడాలని ఇదివరకే ఆయన కోరారు. రూ.500 నోట్లు 6.34లక్షలు, రూ.1000 నోట్లు రూ.1.8లక్షలు ఉన్నాయని నిర్మలా సీతారామన్కు సుబ్బారెడ్డి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తితిదే హుండీలో పెద్దఎత్తున పాత నోట్లు బయటపడిన విషయాన్ని రిజర్వ్ బ్యాంక్కి సమాచారం ఇచ్చినట్లు సుబ్బారెడ్డి కేంద్రమంత్రికి తెలిపారు. తితిదే ఖజానాలో ఉండిపోయిన ఈ సొమ్మును మార్చుకునేలా చర్యలు చేపట్టాలని సుబ్బారెడ్డి మంత్రిని కోరారు. అంతేకాకుండా 2014 జనవరి నుంచి 2017 జూన్ వరకు తితిదే చెల్లించాల్సిన రూ.23 కోట్ల సర్వీస్ టాక్స్ అరియర్స్ని రద్దు చేయాలని మంత్రిని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..