vaccination for children: పిల్లలకు టీకా ఎప్పుడు..?
మూడోముప్పు ముంచుకొస్తోంది. ఈ ఏడాది చివరినాటికి మూడో వేవ్ అలజడి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి.
హైదరాబాద్ : మూడోముప్పు ముంచుకొస్తోంది. ఈ ఏడాది చివరినాటికి మూడో వేవ్ అలజడి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి.ఈ తరుణంలో అందరికీ ఒక్కడోసు టీకా అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలూ ఆ దిశగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే విద్యాసంస్థలు ప్రారంభం అయ్యాయి. పిల్లలందరూ చదువుల కోసం పాఠశాలల గడప తొక్కుతున్నారు.మరి వారి సంగతేమిటి??18 ఏళ్ల లోపు వారికి టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి. అక్టోబరులోనైనా వచ్చే అవకాశంఉందా...?? లేదా డిసెంబరు వరకూ ఆగాల్సిందేనా...??
థర్డ్ వేవ్ వస్తుందో...రాదో చెప్పలేం కానీ.. వస్తే మాత్రం పిల్లలపైనే అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆ సమయానికి వృద్ధులతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కడోసు టీకా తీసుకుంటారు.అసలు టీకా రక్షణ లభించనిది.. 18 ఏళ్లలోపు వారికే... ఫలితంగా థర్డ్వేవ్లో పిల్లలే ఎక్కువగా కరోనా బారినపడే అవకాశం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత వేగంగా పిల్లల వ్యాక్సిన్కు అత్యవసర వినియోగానికి ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో చూద్దాం...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..