కోలుకుంటున్న సూర్యాపేట బాధితులు
సూర్యాపేటలో స్టేడియం కూలిపోయిన ఘటనలో గాయపడిన బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఎముకలు విరిగిన పలువురికి వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించారు. బాధితులు, వారి బంధువులతో జిల్లా ఆసుపత్రి కిక్కిరిసిపోయింది....
ఇంటర్నెట్ డెస్క్: సూర్యాపేటలో స్టేడియం కూలిపోయిన ఘటనలో గాయపడిన బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఎముకలు విరిగిన పలువురికి వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించారు. బాధితులు, వారి బంధువులతో జిల్లా ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. ప్రమాద బాధితులకు తొలుత ఉచితంగా వైద్య సేవలు అందించిన ప్రైవేటు ఆసుపత్రులు ఆ తర్వాత ప్రాంతీయ, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 61 మంది చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం మరో 24 మందిని హైదరాబాద్లోని నిమ్స్, కామినేని ఆసుపత్రులకు తరలించారు.
మరోవైపు 47వ జూనియర్ కబడ్డీ పోటీలు రెండోరోజు ఉత్కంఠభరితంగా సాగాయి. క్రీడల ప్రారంభంలో జరిగిన అపశ్రుతిని పరిగణనలోకి తీసుకొని జిల్లా అధికారులు రెండోరోజు గ్యాలరీలపైకి ప్రేక్షకులను వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూలిన గ్యాలరీని తొలగించిన అధికారులు దాని స్థానంలో కుర్చీలు వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..