ఎన్నికల ప్రక్రియలో మహిళలు మరింతగా పాల్గొనాలి: రాష్ట్రపతి
ఎన్నికల ప్రక్రియలో మరింత మంది మహిళలు పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. బుధవారం ఆమె 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
దిల్లీ: ఎన్నికల ప్రక్రియలో మరింత మంది మహిళలు పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. బుధవారం ఆమె 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో పురుషులు కంటే ఎక్కువ మంది మహిళలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పారు. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరగడంపైనా ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఉభయసభల్లో మహిళా ఎంపీల సంఖ్య 115కు చేరుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
World News
Rupert Murdoch: 92ఏళ్ల వయసులో ‘ఐదో’ పెళ్లి..! ఇదే చివరిదన్న బిలియనీర్
-
Sports News
MS Dhoni: ఐపీఎల్.. ధోనీకి మరో 3-4 ఏళ్లు ఆడే సత్తా ఉంది: షేన్ వాట్సన్
-
Politics News
Tejashwi Yadav: మాకు సీఎం..పీఎం కోరికల్లేవు: తేజస్వీ యాదవ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు