మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాక్ సైనికులు
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న వివిధ అవుట్పోస్టులలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), పాకిస్థాన్ రేంజర్స్ సిబ్బంది గురువారం మిఠాయిలు, శుభాకాంక్షలు ఇచ్చి పుచ్చుకున్నారు.
జమ్మూ: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న వివిధ అవుట్పోస్టులలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), పాకిస్థాన్ రేంజర్స్ సిబ్బంది గురువారం మిఠాయిలు, శుభాకాంక్షలు ఇచ్చి పుచ్చుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద రాజౌరీ, పూంఛ్లలో ఉన్న ఫార్వర్డ్ పోస్టులలో భారత, పాక్ సైనికులు స్వీట్లు, శుభాకాంక్షలను పంచుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దు హెడ్క్వార్టర్స్ వద్ద బీఎస్ఎఫ్ ఐజీ డీకే బూరా జాతీయ జెండాను ఎగరవేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: తారల సరదా.. డాగ్తో తమన్నా.. పిల్లితో మృణాళ్!
-
World News
Ukraine: క్రిమియాపై ఉక్రెయిన్ దాడి.. రష్యా క్రూజ్ క్షిపణుల ధ్వంసం
-
Sports News
UPW vs DCW: ఆదుకున్న మెక్గ్రాత్.. దిల్లీ ముందు మోస్తారు లక్ష్యం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
BJP: అమెరికన్ల దృష్టిలో ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పార్టీ భాజపా: వాల్స్ట్రీట్ కథనం
-
Sports News
Virat Kohli: అనుష్కను చూసి వణికిపోయా: విరాట్ కోహ్లీ